ఈ నెల 27న 'ప్రధాని మన్ కీ బాత్' కార్యక్రమం
- March 20, 2016
ప్రధాని నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' తదుపరి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ప్రసారమవుతుంది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలను, ఆలోచనలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారు. వాటిపై తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800117800కు ఫోన్ చేసి తమ ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను మెస్సేజ్గా రికార్డు చేయవచ్చు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







