ఈ నెల 27న 'ప్రధాని మన్ కీ బాత్' కార్యక్రమం
- March 20, 2016
ప్రధాని నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' తదుపరి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ప్రసారమవుతుంది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలను, ఆలోచనలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారు. వాటిపై తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800117800కు ఫోన్ చేసి తమ ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను మెస్సేజ్గా రికార్డు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









