ఈ నెల 27న 'ప్రధాని మన్ కీ బాత్' కార్యక్రమం
- March 20, 2016
ప్రధాని నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' తదుపరి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ప్రసారమవుతుంది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలను, ఆలోచనలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారు. వాటిపై తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800117800కు ఫోన్ చేసి తమ ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను మెస్సేజ్గా రికార్డు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







