వర్క్ పర్మిట్ రెన్యువల్ రుసుము పెంపుపై కమిటీ ఏర్పాటు

- November 05, 2021 , by Maagulf
వర్క్ పర్మిట్ రెన్యువల్ రుసుము పెంపుపై కమిటీ ఏర్పాటు

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓ కమిటీని ఏర్పాటు చేసి, వర్క్ పర్మిట్ సంబంధిత సర్వీసులు అలాగే రెన్యువల్ విషయమై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసులు, వలసదారుల లావాదేవీలకు సంబంధించిన ఫీజుల్ని 500 శాతం పెంచే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కువైట్ ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములు జిసిసి దేశాల్లోనే అతి తక్కువ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com