ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం
- November 06, 2021
మస్కట్:దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు కరోనా వ్యాక్సినేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది మస్కట్ ప్రభుత్వం.వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ తెలిపింది. "దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.వలీ, కురాయ్యత్ ఆఫీస్ అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాం. శుక్ర, శని వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల సహలె సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు " అని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









