ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం
- November 06, 2021
మస్కట్:దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు కరోనా వ్యాక్సినేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది మస్కట్ ప్రభుత్వం.వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ తెలిపింది. "దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.వలీ, కురాయ్యత్ ఆఫీస్ అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాం. శుక్ర, శని వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల సహలె సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు " అని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







