ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం
- November 06, 2021
మస్కట్:దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు కరోనా వ్యాక్సినేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది మస్కట్ ప్రభుత్వం.వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ తెలిపింది. "దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.వలీ, కురాయ్యత్ ఆఫీస్ అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాం. శుక్ర, శని వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల సహలె సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు " అని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం