అల్ దఖిలియా లో విషాదం. చెరువులో పడి తండ్రి, కూతురు మృతి
- November 07, 2021
మస్కట్: అల్ దఖిలియా గవర్నేట్ పరిధిలో విషాదం నెలకొంది. స్థానిక విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువులో పడి తండ్రి, కూతురు చనిపోయారు. చెరువులో మునిగిపోతున్న వారిని రెస్క్యూ అధికారులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉంది. "అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువు లో తండ్రి, కూతురు మునిగిపోవటం గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వారు బతకలేదు" సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. స్థానికులెవరు చెరువులో ఈతకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







