అల్ దఖిలియా లో విషాదం. చెరువులో పడి తండ్రి, కూతురు మృతి
- November 07, 2021
మస్కట్: అల్ దఖిలియా గవర్నేట్ పరిధిలో విషాదం నెలకొంది. స్థానిక విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువులో పడి తండ్రి, కూతురు చనిపోయారు. చెరువులో మునిగిపోతున్న వారిని రెస్క్యూ అధికారులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉంది. "అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువు లో తండ్రి, కూతురు మునిగిపోవటం గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వారు బతకలేదు" సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. స్థానికులెవరు చెరువులో ఈతకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









