భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు...25 వేల మందికి పైగా నోటీసులు
- November 08, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాయిలేటర్స్... ట్రాఫిక్ అధికారులకు చిక్కుతున్నారు. గత వారం రోజుల్లోనే 25 వేల మందికి పైగాట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. అదే విధంగా జువైనల్స్ వెహికల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాన్ని నడుపుతున్న 206 మంది మైనర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి పేరెంట్స్ ను పిలిచి పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని సూచించారు.మైనర్స్ కు వాహనాలు ఇవ్వటమంటే వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టటమేనని తల్లితండ్రులకు వివరించారు. మొత్తంగా వారం రోజుల్లోనే 25, 282 మందికి ట్రాఫిక్ వాయిలేషన్స్ నోటీసులు జారీ చేశారు. 25 వెహికల్స్ ను సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేెశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









