భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు...25 వేల మందికి పైగా నోటీసులు
- November 08, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాయిలేటర్స్... ట్రాఫిక్ అధికారులకు చిక్కుతున్నారు. గత వారం రోజుల్లోనే 25 వేల మందికి పైగాట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. అదే విధంగా జువైనల్స్ వెహికల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాన్ని నడుపుతున్న 206 మంది మైనర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి పేరెంట్స్ ను పిలిచి పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని సూచించారు.మైనర్స్ కు వాహనాలు ఇవ్వటమంటే వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టటమేనని తల్లితండ్రులకు వివరించారు. మొత్తంగా వారం రోజుల్లోనే 25, 282 మందికి ట్రాఫిక్ వాయిలేషన్స్ నోటీసులు జారీ చేశారు. 25 వెహికల్స్ ను సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేెశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







