భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు...25 వేల మందికి పైగా నోటీసులు
- November 08, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాయిలేటర్స్... ట్రాఫిక్ అధికారులకు చిక్కుతున్నారు. గత వారం రోజుల్లోనే 25 వేల మందికి పైగాట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. అదే విధంగా జువైనల్స్ వెహికల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాన్ని నడుపుతున్న 206 మంది మైనర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి పేరెంట్స్ ను పిలిచి పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని సూచించారు.మైనర్స్ కు వాహనాలు ఇవ్వటమంటే వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టటమేనని తల్లితండ్రులకు వివరించారు. మొత్తంగా వారం రోజుల్లోనే 25, 282 మందికి ట్రాఫిక్ వాయిలేషన్స్ నోటీసులు జారీ చేశారు. 25 వెహికల్స్ ను సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేెశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







