యూఏఈ తొలి మెరైన్ రైల్వే బ్రిడ్జి 50 శాతం పూర్తి
- November 08, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ఆపరేటర్ మరియు డెవలపర్ అయిన ఎతిహాద్ రైల్, యూఏఈలో మెరైన్ రైల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 50 శాతం పూర్తయినట్లు వెల్లడించింది. కిలోమీటరు మేర ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సరుకు రవాణా కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 18,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 4,117 టన్నుల స్టీల్ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. అబుదాబీ మెయిన్ ల్యాండ్ అలాగే ఆఫ్ షోర్ కంటెయినర్ టెర్మినల్ ప్రాంతాల్ని ఈ బ్రిడ్జి కలుపుతుంది.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









