యూఏఈ తొలి మెరైన్ రైల్వే బ్రిడ్జి 50 శాతం పూర్తి

- November 08, 2021 , by Maagulf
యూఏఈ తొలి మెరైన్ రైల్వే బ్రిడ్జి 50 శాతం పూర్తి

యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ మరియు డెవలపర్ అయిన ఎతిహాద్ రైల్, యూఏఈలో మెరైన్ రైల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 50 శాతం పూర్తయినట్లు వెల్లడించింది. కిలోమీటరు మేర ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సరుకు రవాణా కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 18,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 4,117 టన్నుల స్టీల్ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. అబుదాబీ మెయిన్ ల్యాండ్ అలాగే ఆఫ్ షోర్ కంటెయినర్ టెర్మినల్ ప్రాంతాల్ని ఈ బ్రిడ్జి కలుపుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com