యూఏఈ తొలి మెరైన్ రైల్వే బ్రిడ్జి 50 శాతం పూర్తి
- November 08, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ఆపరేటర్ మరియు డెవలపర్ అయిన ఎతిహాద్ రైల్, యూఏఈలో మెరైన్ రైల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 50 శాతం పూర్తయినట్లు వెల్లడించింది. కిలోమీటరు మేర ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సరుకు రవాణా కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 18,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 4,117 టన్నుల స్టీల్ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. అబుదాబీ మెయిన్ ల్యాండ్ అలాగే ఆఫ్ షోర్ కంటెయినర్ టెర్మినల్ ప్రాంతాల్ని ఈ బ్రిడ్జి కలుపుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







