ఫిషింగ్ చట్టాలు ఉల్లంఘించిన 10 మంది ప్రవాస కార్మికుల దేశ బహిష్కరణ
- November 11, 2021
మస్కట్: ఒమన్ ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘించిన 10 మంది విదేశీ కార్మికులను దేశం నుంచి బహిష్కరించనున్నారు. కొన్ని రోజుల క్రితమే వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ వీరు చేపలు పడుతున్నట్లు గుర్తించారు. వీరందరిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ పదిమందిని దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. "10 మంది విదేశీ వర్కర్స్ పై దేశ బహిష్కరణ విధించనున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అల్ దఖియా గవర్నేరేట్ జాయింట్ ఇన్స్ పెక్షన్ టీం చేస్తోంది. షిఫింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు వీరిని అరెస్ట్ చేశాం"అని అల్ ఉస్తా గవర్నరేట్ అగ్రికల్చర్, ఫిషరీస్ వెల్త్ అండ్ వాటర్ రిసోర్సెస్ జనరల్ డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









