ఫిషింగ్ చట్టాలు ఉల్లంఘించిన 10 మంది ప్రవాస కార్మికుల దేశ బహిష్కరణ
- November 11, 2021
మస్కట్: ఒమన్ ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘించిన 10 మంది విదేశీ కార్మికులను దేశం నుంచి బహిష్కరించనున్నారు. కొన్ని రోజుల క్రితమే వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ వీరు చేపలు పడుతున్నట్లు గుర్తించారు. వీరందరిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ పదిమందిని దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. "10 మంది విదేశీ వర్కర్స్ పై దేశ బహిష్కరణ విధించనున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అల్ దఖియా గవర్నేరేట్ జాయింట్ ఇన్స్ పెక్షన్ టీం చేస్తోంది. షిఫింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు వీరిని అరెస్ట్ చేశాం"అని అల్ ఉస్తా గవర్నరేట్ అగ్రికల్చర్, ఫిషరీస్ వెల్త్ అండ్ వాటర్ రిసోర్సెస్ జనరల్ డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









