ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్
- November 12, 2021మనామా: భారీ వర్షాల కారణంగా ఇండియా, శ్రీలంకల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపింది బహ్రెయిన్. అనూహ్యంగా కురుస్తున్న వర్షాల కారణంగా డజన్ల మంది ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బహ్రెయిన్ తరుఫున ఇరు దేశాలకూ బాసటగా నిలుస్తామని ప్రకటించింది. శ్రీలంకలో ఇటీవల కురిసిన వర్షాలతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమిళనాడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు