ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్
- November 12, 2021
మనామా: భారీ వర్షాల కారణంగా ఇండియా, శ్రీలంకల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపింది బహ్రెయిన్. అనూహ్యంగా కురుస్తున్న వర్షాల కారణంగా డజన్ల మంది ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బహ్రెయిన్ తరుఫున ఇరు దేశాలకూ బాసటగా నిలుస్తామని ప్రకటించింది. శ్రీలంకలో ఇటీవల కురిసిన వర్షాలతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమిళనాడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







