ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్
- November 12, 2021
మనామా: భారీ వర్షాల కారణంగా ఇండియా, శ్రీలంకల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపింది బహ్రెయిన్. అనూహ్యంగా కురుస్తున్న వర్షాల కారణంగా డజన్ల మంది ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బహ్రెయిన్ తరుఫున ఇరు దేశాలకూ బాసటగా నిలుస్తామని ప్రకటించింది. శ్రీలంకలో ఇటీవల కురిసిన వర్షాలతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమిళనాడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







