ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్

- November 12, 2021 , by Maagulf
ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్

మనామా: భారీ వర్షాల కారణంగా ఇండియా, శ్రీలంకల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపింది బహ్రెయిన్. అనూహ్యంగా కురుస్తున్న వర్షాల కారణంగా డజన్ల మంది ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బహ్రెయిన్ తరుఫున ఇరు దేశాలకూ బాసటగా నిలుస్తామని ప్రకటించింది. శ్రీలంకలో ఇటీవల కురిసిన వర్షాలతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమిళనాడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com