సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం
- November 12, 2021
యూఏఈ: కోప్ 28కి యూఏఈ వేదికగా మారనుండడం పట్ల మినిస్టర్స్ అలాగే బిజినెస్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 28వ యూఎన్ గ్లోబల్ క్లైమేట్ టాక్స్ 2023కి యూఏఈ వేదిక కానుంది. ఈ విషయాన్ని గ్లాస్గోవ్లో గురువారం రాత్రి వెల్లడించారు. యూఏఈ నాయకత్వం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంపై యూఏఈ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి తెలిసేందుకు ఇదో మంచి వేదిక అవుతుందని యూఏఈ మినిస్టర్స్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ప్రాజెక్టుల కోసం 50 దేశాల్లో 17 బిలియన్ డార్లను యూఏఈ అందిస్తోందని మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







