సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం

- November 12, 2021 , by Maagulf
సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం

యూఏఈ: కోప్ 28కి యూఏఈ వేదికగా మారనుండడం పట్ల మినిస్టర్స్ అలాగే బిజినెస్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 28వ యూఎన్ గ్లోబల్ క్లైమేట్ టాక్స్ 2023కి యూఏఈ వేదిక కానుంది. ఈ విషయాన్ని గ్లాస్గోవ్‌లో గురువారం రాత్రి వెల్లడించారు. యూఏఈ నాయకత్వం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంపై యూఏఈ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి తెలిసేందుకు ఇదో మంచి వేదిక అవుతుందని యూఏఈ మినిస్టర్స్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ప్రాజెక్టుల కోసం 50 దేశాల్లో 17 బిలియన్ డార్లను యూఏఈ అందిస్తోందని మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com