సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం
- November 12, 2021
యూఏఈ: కోప్ 28కి యూఏఈ వేదికగా మారనుండడం పట్ల మినిస్టర్స్ అలాగే బిజినెస్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 28వ యూఎన్ గ్లోబల్ క్లైమేట్ టాక్స్ 2023కి యూఏఈ వేదిక కానుంది. ఈ విషయాన్ని గ్లాస్గోవ్లో గురువారం రాత్రి వెల్లడించారు. యూఏఈ నాయకత్వం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంపై యూఏఈ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి తెలిసేందుకు ఇదో మంచి వేదిక అవుతుందని యూఏఈ మినిస్టర్స్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ప్రాజెక్టుల కోసం 50 దేశాల్లో 17 బిలియన్ డార్లను యూఏఈ అందిస్తోందని మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









