సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం
- November 12, 2021
యూఏఈ: కోప్ 28కి యూఏఈ వేదికగా మారనుండడం పట్ల మినిస్టర్స్ అలాగే బిజినెస్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 28వ యూఎన్ గ్లోబల్ క్లైమేట్ టాక్స్ 2023కి యూఏఈ వేదిక కానుంది. ఈ విషయాన్ని గ్లాస్గోవ్లో గురువారం రాత్రి వెల్లడించారు. యూఏఈ నాయకత్వం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంపై యూఏఈ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి తెలిసేందుకు ఇదో మంచి వేదిక అవుతుందని యూఏఈ మినిస్టర్స్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ప్రాజెక్టుల కోసం 50 దేశాల్లో 17 బిలియన్ డార్లను యూఏఈ అందిస్తోందని మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







