దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్'
- November 13, 2021
దుబాయ్: ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్' నేడు దుబాయ్ ఎక్స్పో 2020లో 'రన్ ది వరల్డ్' పేరిట నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
_1636795661.jpg )
_1636795681.jpg )
క్రీడలు మరియు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో పెప్సికో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్యాంగుల సహాయార్ధం సాగే ఈ 1.45 కిలోమీటర్ల ఫ్యామిలీ రన్.. 'అల్ నూర్ రిహాబిలిటేషన్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' నిధులను సేకరించడంలో సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు.

ఈ రన్ అనంతరం బోల్ట్ 'మొబిలిటీ డిస్ట్రిక్ట్' లోని 'గాటోరేడ్ ది బోల్ట్ పెవిలియన్' లో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్లో బోల్ట్ పాల్గొని తన అభిమానులతో ముచ్చటించారు. దుబాయ్ రావటం, తన అభిమానులను కలవటం ఏంటో ఆనందాన్ని కలిగించింది అని బోల్ట్ ఈ సందర్భంగా అన్నారు.
_1636795761.jpg )
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









