దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్'
- November 13, 2021దుబాయ్: ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్' నేడు దుబాయ్ ఎక్స్పో 2020లో 'రన్ ది వరల్డ్' పేరిట నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
క్రీడలు మరియు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో పెప్సికో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్యాంగుల సహాయార్ధం సాగే ఈ 1.45 కిలోమీటర్ల ఫ్యామిలీ రన్.. 'అల్ నూర్ రిహాబిలిటేషన్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' నిధులను సేకరించడంలో సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు.
ఈ రన్ అనంతరం బోల్ట్ 'మొబిలిటీ డిస్ట్రిక్ట్' లోని 'గాటోరేడ్ ది బోల్ట్ పెవిలియన్' లో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్లో బోల్ట్ పాల్గొని తన అభిమానులతో ముచ్చటించారు. దుబాయ్ రావటం, తన అభిమానులను కలవటం ఏంటో ఆనందాన్ని కలిగించింది అని బోల్ట్ ఈ సందర్భంగా అన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు