దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...
- November 16, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 కి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా విజిటర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారు. ప్రపంచ దేశాల పెవిలియన్లతో ఇదో మిని వరల్డ్ ను తలపిస్తోంది. భిన్న సంస్కృతులు, రకరకాల ఫుడ్స్, వివిధ దేశాల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండటంతో దుబాయ్ ఎక్స్ పో కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. కేవలం ఆరు వారాల్లోనే 35 లక్షల మందికి పైగా ఈ ఎక్స్ పో సందర్శించటం విశేషం. మరో నాలుగున్నర నెలల పాటు ఎక్స్ పో కొనసాగనుంది. ఎక్స్ పో పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్ల మంది విజిటర్స్ సందర్శించారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!