దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...
- November 16, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 కి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా విజిటర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారు. ప్రపంచ దేశాల పెవిలియన్లతో ఇదో మిని వరల్డ్ ను తలపిస్తోంది. భిన్న సంస్కృతులు, రకరకాల ఫుడ్స్, వివిధ దేశాల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండటంతో దుబాయ్ ఎక్స్ పో కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. కేవలం ఆరు వారాల్లోనే 35 లక్షల మందికి పైగా ఈ ఎక్స్ పో సందర్శించటం విశేషం. మరో నాలుగున్నర నెలల పాటు ఎక్స్ పో కొనసాగనుంది. ఎక్స్ పో పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్ల మంది విజిటర్స్ సందర్శించారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్







