దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...
- November 16, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 కి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా విజిటర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారు. ప్రపంచ దేశాల పెవిలియన్లతో ఇదో మిని వరల్డ్ ను తలపిస్తోంది. భిన్న సంస్కృతులు, రకరకాల ఫుడ్స్, వివిధ దేశాల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండటంతో దుబాయ్ ఎక్స్ పో కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. కేవలం ఆరు వారాల్లోనే 35 లక్షల మందికి పైగా ఈ ఎక్స్ పో సందర్శించటం విశేషం. మరో నాలుగున్నర నెలల పాటు ఎక్స్ పో కొనసాగనుంది. ఎక్స్ పో పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్ల మంది విజిటర్స్ సందర్శించారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







