జనవరిలో 5-11 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్
- November 17, 2021
ఖతార్: ఖతార్ లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఖతార్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేరెంట్స్ అంతా తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారితో పోల్చితే ఈ ఏజ్ గ్రూప్ లో వ్యాక్సిన్ చేయించుకొని వారి పై కరోనా ఎఫెక్ట్ ఉన్నట్లు చాలా స్టడీస్ లో తేలింది. వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్లో 63 శాతం మందికి మైనర్ కరోనా లక్షణాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లలపై ఉండకూడదంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 30 మైక్రో గ్రామ్స్ డోస్ ఉంటే పిల్లలకు మాత్రం 10 మైక్రో గ్రామ్స్ డోస్ ఇస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో వీరికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..ఇది పక్కా సేఫ్ అని అధికారులు స్పష్టం చేశారు. 1440 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చి రెండు నెలల పాటు అబ్జర్వేషన్ లో పెట్టామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







