ఉగ్ర కుట్రను భగ్నం చేసిన డైరెక్టరేట్ జనరల్
- November 23, 2021
బహ్రెయిన్:శాంతిని భగ్నం చేసే లక్ష్యంతో టెర్రరిస్టులు చేస్తున్న సన్నాహాలు చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి ఇరాన్లోని ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్నదని, వీరివద్ద నుంచి ఇరాన్ కు చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ తెలిపింది. దేశ భద్రతను సవాల్ గా మారిన ఉగ్రవాద ముఠాను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహకారంతో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









