విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్కి స్మార్ట్ గేట్స్
- March 22, 2016
యూఏఈ ఇ-పోర్ట్ సిస్టమ్లో 1.5 మిలియన్ ప్రజలు రిజిస్టర్ అయి ఉన్నారు.విమానాశ్రయాల్లో యూఏఈ సిటిజన్స్ మరియు రెసిడెన్స్ కోసం స్మార్ట్ గేట్స్ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక సౌకర్యంగా ఇ-పోర్ట్ సిస్టమ్ని ప్లాన్ చేశారు. అబుదాబీ, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాల్లో తొలి దశలో భాగంగా స్మార్ట్ గేట్స్ ఏర్పాటు చేశామని, ఇ-పోర్ట్లో రిజిస్టర్ అయినవారికి కేవలం 7 సెకెన్లలోనే ఇ-గేట్స్ ద్వారా వెళ్ళేందుకు అవకాశం ఉందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో అనసవర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఐరిస్ స్కానింగ్ మరియు రికగ్నిషన్ (బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్) తర్వాత ఇ-గేట్స్ ద్వారా వెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









