విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్కి స్మార్ట్ గేట్స్
- March 22, 2016
యూఏఈ ఇ-పోర్ట్ సిస్టమ్లో 1.5 మిలియన్ ప్రజలు రిజిస్టర్ అయి ఉన్నారు.విమానాశ్రయాల్లో యూఏఈ సిటిజన్స్ మరియు రెసిడెన్స్ కోసం స్మార్ట్ గేట్స్ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక సౌకర్యంగా ఇ-పోర్ట్ సిస్టమ్ని ప్లాన్ చేశారు. అబుదాబీ, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాల్లో తొలి దశలో భాగంగా స్మార్ట్ గేట్స్ ఏర్పాటు చేశామని, ఇ-పోర్ట్లో రిజిస్టర్ అయినవారికి కేవలం 7 సెకెన్లలోనే ఇ-గేట్స్ ద్వారా వెళ్ళేందుకు అవకాశం ఉందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో అనసవర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఐరిస్ స్కానింగ్ మరియు రికగ్నిషన్ (బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్) తర్వాత ఇ-గేట్స్ ద్వారా వెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







