విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్కి స్మార్ట్ గేట్స్
- March 22, 2016
యూఏఈ ఇ-పోర్ట్ సిస్టమ్లో 1.5 మిలియన్ ప్రజలు రిజిస్టర్ అయి ఉన్నారు.విమానాశ్రయాల్లో యూఏఈ సిటిజన్స్ మరియు రెసిడెన్స్ కోసం స్మార్ట్ గేట్స్ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక సౌకర్యంగా ఇ-పోర్ట్ సిస్టమ్ని ప్లాన్ చేశారు. అబుదాబీ, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాల్లో తొలి దశలో భాగంగా స్మార్ట్ గేట్స్ ఏర్పాటు చేశామని, ఇ-పోర్ట్లో రిజిస్టర్ అయినవారికి కేవలం 7 సెకెన్లలోనే ఇ-గేట్స్ ద్వారా వెళ్ళేందుకు అవకాశం ఉందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో అనసవర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఐరిస్ స్కానింగ్ మరియు రికగ్నిషన్ (బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్) తర్వాత ఇ-గేట్స్ ద్వారా వెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









