బ్రస్సెల్స్లో దాడికి బాధ్యత మాదే: ఐసిస్
- March 22, 2016
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో పేలుళ్లకు తమదే బాధ్యత అని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న కొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారి చిత్రాలను ఓ మీడియా సంస్థ ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









