60 ఏళ్ల పై బడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ఖరారు!
- November 27, 2021కువైట్: సెకండరీ సర్టిఫికేట్..అంతకంటే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. వారి వీసా రెన్యువల్ కు 500 దినార్ల ఛార్జ్ ను వసూలు చేయాలని లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ మాన్పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సమచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ల విషయంలో ఫత్వా బోర్డు సహా పలు సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ ఛార్జ్ ను మినహాయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వర్క్ పర్మిత్ కు 500 దినార్లు ఛార్జ్ చేస్తే ఇక బీమాతో కలిపి అది 1000 దినార్లు కానుంది.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష