60 ఏళ్ల పై బడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ఖరారు!
- November 27, 2021
కువైట్: సెకండరీ సర్టిఫికేట్..అంతకంటే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. వారి వీసా రెన్యువల్ కు 500 దినార్ల ఛార్జ్ ను వసూలు చేయాలని లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ మాన్పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సమచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ల విషయంలో ఫత్వా బోర్డు సహా పలు సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ ఛార్జ్ ను మినహాయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వర్క్ పర్మిత్ కు 500 దినార్లు ఛార్జ్ చేస్తే ఇక బీమాతో కలిపి అది 1000 దినార్లు కానుంది.
తాజా వార్తలు
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక







