ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్
- November 27, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మనామాలోని ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాన్సులర్ అపాయింట్మెంట్ సర్వీసును ఈజీగా యాక్సెస్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ 'EoIBhCONNECT' ను ప్రారంభించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి భారత రాయబారి ఈ సందర్భంగా వివరించారు. ఎంబసీ వెబ్సైట్ను పునరుద్ధరించడం, కాన్సులర్ సేవలకు మరింత మెరుగైన సౌకర్యాలతో అందించడానికి IVS కేంద్రాన్ని డానా మాల్కు మార్చుతున్నట్లు వెల్లడించారు. EoIBh కనెక్ట్ యాప్ ద్వారా ప్రస్తుతం వెరిఫికేషన్, తత్కాల్ పాస్పోర్ట్లు, వీసా సర్వీసుల కోసం అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







