ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్
- November 27, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ మనామాలోని ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాన్సులర్ అపాయింట్మెంట్ సర్వీసును ఈజీగా యాక్సెస్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ 'EoIBhCONNECT' ను ప్రారంభించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి భారత రాయబారి ఈ సందర్భంగా వివరించారు. ఎంబసీ వెబ్సైట్ను పునరుద్ధరించడం, కాన్సులర్ సేవలకు మరింత మెరుగైన సౌకర్యాలతో అందించడానికి IVS కేంద్రాన్ని డానా మాల్కు మార్చుతున్నట్లు వెల్లడించారు. EoIBh కనెక్ట్ యాప్ ద్వారా ప్రస్తుతం వెరిఫికేషన్, తత్కాల్ పాస్పోర్ట్లు, వీసా సర్వీసుల కోసం అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ