పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- November 27, 2021మస్కట్: సౌత్ ఆఫ్రికా, నాంబియా, బోట్సువానా, జింబాబ్వే, లెసాతో, ఇస్వాంటిని మరియు మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నవంబర్ 28 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటలు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న దేశాల్లో గత 14 రోజుల్లో పర్యటించి వుంటే, అలాంటివారిపైనా బ్యాన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు