18 ఏళ్ళు పైబడిన విదేశీ యాత్రీకులకు ఉమ్రా అనుమతులు
- November 27, 2021
మక్కా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, గరిష్ట వయసు పరిమితిని ఉమ్రా విషయమై తొలగించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రీకులకు వయసు పరిమితిని తొలగిస్తూ, 18 ఏళ్ళు పైబడిన ఉమ్రా యాత్రీకులందరికీ అనుమతులు మంజూరు చేయనుంది. ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు అలాగే గ్రాండ్ మసీదు అలాగే అల్ రవదాహ్ షరీఫ్ - ప్రొఫెట్ మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు అనుమతులు జారీ చేస్తారు. అయితే, 18 ఏళ్ళ లోపు విదేశీ యాత్రీకులకు మాత్రం అనుమతి లేదు. దేశీయ యాత్రీకులకు మాత్రం 12 ఏళ్ళ పైబడితే అనుమతిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనను తొలగించినప్పటికీ, ఫేస్ మాస్కులు ధరించాలి. కాగా, ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా మరియు ఈజిప్టు దేశాలపై డిసెంబర్ 1 నుంచి ప్రయాణ నిషేధాన్ని తొలగిస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







