18 ఏళ్ళు పైబడిన విదేశీ యాత్రీకులకు ఉమ్రా అనుమతులు
- November 27, 2021
మక్కా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, గరిష్ట వయసు పరిమితిని ఉమ్రా విషయమై తొలగించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రీకులకు వయసు పరిమితిని తొలగిస్తూ, 18 ఏళ్ళు పైబడిన ఉమ్రా యాత్రీకులందరికీ అనుమతులు మంజూరు చేయనుంది. ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు అలాగే గ్రాండ్ మసీదు అలాగే అల్ రవదాహ్ షరీఫ్ - ప్రొఫెట్ మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు అనుమతులు జారీ చేస్తారు. అయితే, 18 ఏళ్ళ లోపు విదేశీ యాత్రీకులకు మాత్రం అనుమతి లేదు. దేశీయ యాత్రీకులకు మాత్రం 12 ఏళ్ళ పైబడితే అనుమతిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనను తొలగించినప్పటికీ, ఫేస్ మాస్కులు ధరించాలి. కాగా, ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా మరియు ఈజిప్టు దేశాలపై డిసెంబర్ 1 నుంచి ప్రయాణ నిషేధాన్ని తొలగిస్తున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









