పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- November 27, 2021
మస్కట్: సౌత్ ఆఫ్రికా, నాంబియా, బోట్సువానా, జింబాబ్వే, లెసాతో, ఇస్వాంటిని మరియు మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నవంబర్ 28 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటలు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న దేశాల్లో గత 14 రోజుల్లో పర్యటించి వుంటే, అలాంటివారిపైనా బ్యాన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









