పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- November 27, 2021
మస్కట్: సౌత్ ఆఫ్రికా, నాంబియా, బోట్సువానా, జింబాబ్వే, లెసాతో, ఇస్వాంటిని మరియు మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నవంబర్ 28 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటలు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న దేశాల్లో గత 14 రోజుల్లో పర్యటించి వుంటే, అలాంటివారిపైనా బ్యాన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







