ట్విట్టర్లో అవమానపర్చినందుకు 250,000 దిర్హామ్ల జరీమానా
- March 22, 2016
అబదాబీ మిస్డెమీనర్ కోర్ట్, స్పోర్ట్ క్లబ్ ఫ్యాన్ మరో క్లబ్ని సోషల్ మీడియా ద్వారా అవమానపర్చినందుకుగాను 250,000 దిర్హామ్ల జరీమానా విధించింది. అబుదాబీలోని సదరు స్పోర్ట్స్ క్లబ్ మేనేజ్మెంట్ లాసూట్ని వేయడంతో, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ (ట్విట్టర్ ద్వారా) నిందారోపణలు చేసి, అవమానించినవారిపై చర్యలు తీసుకుంది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. స్పోర్ట్స్ క్లబ్పై ఆరోపణలు చేయడమే కాకుండా, అందులోని వ్యక్తుల పట్ల కూడా విమర్శనాత్మకంగా ట్విట్టర్లో వ్యాఖ్యాలను పొందుపర్చాడు నిందితుడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







