కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు

- December 02, 2021 , by Maagulf
కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు

ఒమన్‌: కార్మికులకు ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి డిసెంబరు 31, 2021 వరకు గడువును పెంచింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. “ప్రైవేట్ రంగంలోని సంస్థలు, కంపెనీలు డిసెంబరు 31, 2021 లోపు ప్రవాస కార్మికుల కోసం వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి. ప్రవాస కార్మికులకు ప్రభుత్వం అందజేసే ప్యాకేజీలో భాగంగా.. లేబర్ మార్కెట్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com