కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు
- December 02, 2021
ఒమన్: కార్మికులకు ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి డిసెంబరు 31, 2021 వరకు గడువును పెంచింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. “ప్రైవేట్ రంగంలోని సంస్థలు, కంపెనీలు డిసెంబరు 31, 2021 లోపు ప్రవాస కార్మికుల కోసం వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. ప్రవాస కార్మికులకు ప్రభుత్వం అందజేసే ప్యాకేజీలో భాగంగా.. లేబర్ మార్కెట్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









