ఎయిడ్స్ కారణంగా ప్రతి ఏడాది 211 మంది వలసదారుల బహిష్కరణ
- December 02, 2021
కువైట్: గడచిన పదేళ్ళలో కువైట్ నుంచి 23,733 మంది వలసదారుల్ని ఎయిడ్స్ వ్యాధి కారణంగా బహిష్కరించడం జరుగుతోంది. సగటున ఏడాదికి 211 మందిని ఈ కారణంతో బహిష్కరిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మలేరియా, ఫైలేరియాసిస్, ట్యూబరక్యులోసిస్, హెపటైటిస్ బి మరియు సి కారణంగా కూడా బహిష్కరణలు జరుగుతున్నాయి. 2019లో ఈ తరహా వ్యాధుల కారణంగా 2355 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







