స్నేహితురాలి వేలు కొరికిన ఆఫ్రికా మహిళకు జైలు
- December 02, 2021
మనామా: తన స్నేహితురాలి వేలు కొరికిన ఆఫ్రికా మహిళకు హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తుండగా, ఇంటిని శుభ్రం చేయలేదని ఆరోపిస్తూ బాధిత మహిళపై నిందితురాలు దాడి చేసింది. ఈ క్రమంలో బాధితురాలి వేరుని నిందితురాలు కొరికేయడం జరిగింది. ఓ స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసం తాను బయటకు వెళ్ళాననీ, ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఇంటి తలుపులు నిందితురాలు తెరవలేదనీ, ఆ తర్వాత తెరిచిన వెంటనే తన మీద దాడికి యత్నించిందని బాధితురాలు పేర్కొంది. ఇంటిని శుభ్రం చేయకుండా ప్రతిసారీ తప్పించుకుంటోందనీ, అందుకే తాను దాడి చేశానని బాధితురాలు కోర్టు ముందు వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







