ఒమిక్రాన్: ట్రావెల్ టిక్కెట్లను రద్దు చేసుకున్న 20 శాతం మంది ప్రయాణీకులు
- December 03, 2021
కువైట్: కువైట్ నుంచి సుమారు 20 శాతం మంది ప్రయాణీకులు ట్రావెల్ టిక్కెట్లను ఒమైక్రాన్ భయం కారణంగా రద్దు చేసుకున్నారు. కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇప్పటికే బుక్ చేసుకున్న చాలా టిక్కెట్లు రద్దయ్యాయి. కాగా, జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 115 శాతం మేర ప్రయాణాల సంఖ్య పెరిగినట్లు టూరిజం మరియు ట్రావెల్ కార్యాయాలు వెల్లడిస్తున్నాయి. 2020 సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగుదల నమోదయ్యింది. 2020లో చాలావరకు విమానాశ్రయాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాది.. అంటే, 2019లో 308 మిలియన్ దిర్హాములు (టిక్కెట్ అమ్మకాలు) జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







