ట్యాక్స్ రిటర్నులను పూర్తి చేయాల్సిందిగా ట్యాక్స్ అథారిటీ సూచన
- December 07, 2021
మస్కట్: ట్యాక్స్ అథారిటీ, ఆదాయపు పన్నుకి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ని డిసెంబర్ 20 లోపు దాఖలు చేయాల్సిందిగా సూచిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైనవారు, వెంటనే ఏజెన్సీకి చెందిన ఎలక్ట్రానిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా డిసెంబర్ 20 లోపు ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించాలని ట్యాక్స్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







