చిరు మెగా యూత్ పోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిభిరం
- March 24, 2016
మస్కట్ : చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ స్థానిక రాయల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న బుషేర్ బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు భారీ రక్తదాన శిభిరంను నిర్వహించనుంది. మానవతావాడులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహోన్నత చర్య ద్వారా సాటి మనిషి ప్రాణాలను సంరక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ అనేక సందర్భాల్లో రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఎంతో విలువైన సహాయ సహకారాలు అందించారని ఒమాన్ మంత్రిత్వశాఖ అభినందించింది. పలువురు రక్త దాతలను సమీకరించి వారి చేత మహోన్నత చర్యను నిస్వార్ధంగా చేయించగలగడం ప్రసంసించదగిన విషయమన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







