కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
- December 15, 2021
కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.
కొందరు కావాలనే… విభేదాలు ఉన్నట్లు సృష్టించి ప్రచారం చేశారని మండిపడ్డారు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి.. సమస్యలు ఇప్పటివరకు తలెత్తే లేదని చెప్పారు.
“నేను కెప్టెన్ గా 100% దృష్టి పెట్టాను. టి20 కెప్టెన్సీని నేను వద్దనుకున్నాను. కానీ ఆ సమయంలో బీసిసిఐ నన్ను వద్దన లేదు. వన్డేలకు మరియు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ గా కొనసాగుతానని బిసిసిఐ కి చెప్పాను. వన్డే కెప్టెన్సీ నుంచి నన్ను తప్పిస్తారు అని అనుకోలేదు. నాకు చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మీడియాకు గంగోలి వేరేలా చెప్పారు. ఐసీసీ టోర్నమెంట్ లు గెలవ నందుకు … బీసీ నన్ను తప్పించింది అనుకుంటున్నాను. సౌతాఫ్రికా వన్డే సిరీస్ నేను ఆడతాను” సంటి విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం









