కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
- December 15, 2021
కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.
కొందరు కావాలనే… విభేదాలు ఉన్నట్లు సృష్టించి ప్రచారం చేశారని మండిపడ్డారు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి.. సమస్యలు ఇప్పటివరకు తలెత్తే లేదని చెప్పారు.
“నేను కెప్టెన్ గా 100% దృష్టి పెట్టాను. టి20 కెప్టెన్సీని నేను వద్దనుకున్నాను. కానీ ఆ సమయంలో బీసిసిఐ నన్ను వద్దన లేదు. వన్డేలకు మరియు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ గా కొనసాగుతానని బిసిసిఐ కి చెప్పాను. వన్డే కెప్టెన్సీ నుంచి నన్ను తప్పిస్తారు అని అనుకోలేదు. నాకు చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మీడియాకు గంగోలి వేరేలా చెప్పారు. ఐసీసీ టోర్నమెంట్ లు గెలవ నందుకు … బీసీ నన్ను తప్పించింది అనుకుంటున్నాను. సౌతాఫ్రికా వన్డే సిరీస్ నేను ఆడతాను” సంటి విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







