ఎక్స్పో 2020: 6 మిలియన్లు దాటిన సందర్శకుల సంఖ్య
- December 15, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల సంఖ్య 6 మిలియన్లు దాటింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు పోటెత్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సింగర్ అలీసియాకీ ప్రదర్శన, మాంచెస్టర్ ఫుట్బాలర్ పాబ్లో జబాలెటా పర్యటన, భారత సింగర్ నేహా కక్కర్ ప్రదర్శన.. ఇలాంటివి చాలా ప్రత్యేకతలు సంద్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు సందర్శకుల్ని అలరించనున్నాయి. మార్చి 31 వరకు ఎక్స్పో 2020 దుబాయ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి









