ఎక్స్పో 2020: 6 మిలియన్లు దాటిన సందర్శకుల సంఖ్య
- December 15, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల సంఖ్య 6 మిలియన్లు దాటింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు పోటెత్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సింగర్ అలీసియాకీ ప్రదర్శన, మాంచెస్టర్ ఫుట్బాలర్ పాబ్లో జబాలెటా పర్యటన, భారత సింగర్ నేహా కక్కర్ ప్రదర్శన.. ఇలాంటివి చాలా ప్రత్యేకతలు సంద్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు సందర్శకుల్ని అలరించనున్నాయి. మార్చి 31 వరకు ఎక్స్పో 2020 దుబాయ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







