గడువు తీరిన పురుగు మందుల సీజ్
- December 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్, నార్త్ అల్ బతినా గవర్నరేట్లో గడవు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ అగ్రికల్చర్ వేర్ హౌస్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కంట్రోల్ డిపార్టుమెంట్కి చెందిన జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంటలపైనా, మనుషులపైనా ఇవి తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









