గడువు తీరిన పురుగు మందుల సీజ్
- December 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్, నార్త్ అల్ బతినా గవర్నరేట్లో గడవు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ అగ్రికల్చర్ వేర్ హౌస్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కంట్రోల్ డిపార్టుమెంట్కి చెందిన జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంటలపైనా, మనుషులపైనా ఇవి తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







