సెంట్రల్ బ్యాంకుతో రిజిస్టర్ కానందున 6 హవాలా నిర్వాహకులకు భారీ జరీమానా
- December 15, 2021
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఆరుగురు హవాలా నిర్వాహకులకు 350,000 దిర్హాముల జరీమానా విధించింది. యాంటీ మనీ లాండరింగ్ అలాగే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ చట్టాలను అనుసరించి ఈ జరీమానాలు విధించారు. ముందస్తుగా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ నిర్వాహకుడికి రెండింతల జరీమానా కూడా విధించడం జరిగింది. 2020 నవంబరులో సెంట్రల్ బ్యాంక్, హవాలా నిర్వాహకులకు రిజిస్టర్ కావాల్సిందిగా స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









