సెంట్రల్ బ్యాంకుతో రిజిస్టర్ కానందున 6 హవాలా నిర్వాహకులకు భారీ జరీమానా
- December 15, 2021
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఆరుగురు హవాలా నిర్వాహకులకు 350,000 దిర్హాముల జరీమానా విధించింది. యాంటీ మనీ లాండరింగ్ అలాగే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ చట్టాలను అనుసరించి ఈ జరీమానాలు విధించారు. ముందస్తుగా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ నిర్వాహకుడికి రెండింతల జరీమానా కూడా విధించడం జరిగింది. 2020 నవంబరులో సెంట్రల్ బ్యాంక్, హవాలా నిర్వాహకులకు రిజిస్టర్ కావాల్సిందిగా స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







