ఖర్జూర వృక్షాల భాగాల విక్రయం: పౌరుడి అరెస్ట్
- December 15, 2021
మస్కట్: ఓ పౌరుడు, ఖర్జూర వృక్షాలకు సంబంధించిన భాగాల్ని తరలిస్తుండగా అతన్ని అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ సువైక్లో ఈ ఘటన జరిగింది. కంట్రోల్ డిపార్టుమెంట్ జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు నిందితుడ్ని అరెస్టు చేశారు. చట్టపరంగా నిర్దేశించిన ప్రమాణాల్ని పాటించకుండా నిందితుడు, వీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!







