ఖర్జూర వృక్షాల భాగాల విక్రయం: పౌరుడి అరెస్ట్
- December 15, 2021
మస్కట్: ఓ పౌరుడు, ఖర్జూర వృక్షాలకు సంబంధించిన భాగాల్ని తరలిస్తుండగా అతన్ని అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ సువైక్లో ఈ ఘటన జరిగింది. కంట్రోల్ డిపార్టుమెంట్ జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు నిందితుడ్ని అరెస్టు చేశారు. చట్టపరంగా నిర్దేశించిన ప్రమాణాల్ని పాటించకుండా నిందితుడు, వీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









