యూఏఈ వ్యాపారవేత్త మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూత
- December 18, 2021
యూఏఈ: యూఏఈ బిజినెస్ మెన్ మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల దుబాయ్ పాలకుడు ట్విట్టర్లో నివాళులర్పించారు. దుబాయ్ అత్యంత ముఖ్యమైన వ్యాపార నాయకులలో అల్ ఫుట్టైమ్ ఒకరిగా కొనియాడారు. అల్ ఫుట్టైమ్ 1992లో మజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్ ను స్థాపించారు.యూఏఈలో అల్ ఫుట్టైమ్ కు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మిర్డిఫ్ సిటీ సెంటర్ లు ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ లలో 300కి పైగా క్యారీఫోర్ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ దుబాయ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దుబాయ్ రూలర్ గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- బహ్రెయిన్లో ఇండియన్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం..!!







