యూఏఈ వ్యాపారవేత్త మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూత
- December 18, 2021
యూఏఈ: యూఏఈ బిజినెస్ మెన్ మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల దుబాయ్ పాలకుడు ట్విట్టర్లో నివాళులర్పించారు. దుబాయ్ అత్యంత ముఖ్యమైన వ్యాపార నాయకులలో అల్ ఫుట్టైమ్ ఒకరిగా కొనియాడారు. అల్ ఫుట్టైమ్ 1992లో మజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్ ను స్థాపించారు.యూఏఈలో అల్ ఫుట్టైమ్ కు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మిర్డిఫ్ సిటీ సెంటర్ లు ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ లలో 300కి పైగా క్యారీఫోర్ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ దుబాయ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దుబాయ్ రూలర్ గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







