ప్రైవేటు స్కూళ్ళలో గ్రూప్ ఎ, బి విధానం రద్దు
- December 18, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్, గ్రూప్ ఏ, బి విధానాన్ని రద్దు చేయడంతో సెకెండరీ స్కూల్ విద్యార్థులు వచ్చే వారం తిరిగి స్కూళ్ళకు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ పరీక్షలకు హాజరయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇప్పటికే పంపించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది. పరీక్షల నిర్వహణకు స్కూళ్ళన్నీ సర్వసన్నద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







