ప్రైవేటు స్కూళ్ళలో గ్రూప్ ఎ, బి విధానం రద్దు
- December 18, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్, గ్రూప్ ఏ, బి విధానాన్ని రద్దు చేయడంతో సెకెండరీ స్కూల్ విద్యార్థులు వచ్చే వారం తిరిగి స్కూళ్ళకు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ పరీక్షలకు హాజరయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇప్పటికే పంపించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది. పరీక్షల నిర్వహణకు స్కూళ్ళన్నీ సర్వసన్నద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







