ఇఖపై ఆన్లైన్లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!
- March 24, 2016
గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ స్లబ్పాన్పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అక్షరాస్యతను గిరిజనులకు వివరించాలన్నారు. ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించిన 13న గిరిజన ఉత్పత్తులను ఆన్లైన్, హైపర్ మార్కెట్లలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయలసాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గిరిజనుల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









