ఇఖపై ఆన్లైన్లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!
- March 24, 2016
గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ స్లబ్పాన్పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అక్షరాస్యతను గిరిజనులకు వివరించాలన్నారు. ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించిన 13న గిరిజన ఉత్పత్తులను ఆన్లైన్, హైపర్ మార్కెట్లలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయలసాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గిరిజనుల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







