300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ
- December 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మోటర్ సైకిల్ క్లబ్ (బిఎంసి) సభ్యులు ప్రత్యేక మార్చ్ (ర్యాలీ) నిర్వహించారు బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో. ఈ సందర్భంగా బిఎంసి అధ్యక్షుడు ఇస్సా అల్ అవాది, బహ్రెయిన్ రాజు అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా , క్రౌన్ ప్రిన్స్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్ సాయా స్క్వేర్ కాంప్లెక్స్ నుంచి ఈ నేషనల్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ క్లబ్బులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో మోటర్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బహ్రెయిన్ జాతీయ పతాకాన్నీ, బహ్రెయిన్ రాజు ఫొటోనీ చేత పట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 300 మందికి పైగా మోటర్ సైక్లిస్టులతో ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









