300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ
- December 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మోటర్ సైకిల్ క్లబ్ (బిఎంసి) సభ్యులు ప్రత్యేక మార్చ్ (ర్యాలీ) నిర్వహించారు బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో. ఈ సందర్భంగా బిఎంసి అధ్యక్షుడు ఇస్సా అల్ అవాది, బహ్రెయిన్ రాజు అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా , క్రౌన్ ప్రిన్స్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్ సాయా స్క్వేర్ కాంప్లెక్స్ నుంచి ఈ నేషనల్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ క్లబ్బులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో మోటర్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బహ్రెయిన్ జాతీయ పతాకాన్నీ, బహ్రెయిన్ రాజు ఫొటోనీ చేత పట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 300 మందికి పైగా మోటర్ సైక్లిస్టులతో ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







