300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ
- December 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మోటర్ సైకిల్ క్లబ్ (బిఎంసి) సభ్యులు ప్రత్యేక మార్చ్ (ర్యాలీ) నిర్వహించారు బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో. ఈ సందర్భంగా బిఎంసి అధ్యక్షుడు ఇస్సా అల్ అవాది, బహ్రెయిన్ రాజు అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా , క్రౌన్ ప్రిన్స్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్ సాయా స్క్వేర్ కాంప్లెక్స్ నుంచి ఈ నేషనల్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ క్లబ్బులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో మోటర్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బహ్రెయిన్ జాతీయ పతాకాన్నీ, బహ్రెయిన్ రాజు ఫొటోనీ చేత పట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 300 మందికి పైగా మోటర్ సైక్లిస్టులతో ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









