300 మందికి పైగా మోటర్ సైక్లిస్టుల ర్యాలీ
- December 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మోటర్ సైకిల్ క్లబ్ (బిఎంసి) సభ్యులు ప్రత్యేక మార్చ్ (ర్యాలీ) నిర్వహించారు బహ్రెయిన్ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో. ఈ సందర్భంగా బిఎంసి అధ్యక్షుడు ఇస్సా అల్ అవాది, బహ్రెయిన్ రాజు అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా , క్రౌన్ ప్రిన్స్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్ సాయా స్క్వేర్ కాంప్లెక్స్ నుంచి ఈ నేషనల్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ క్లబ్బులు, గ్రూపుల నుంచి పెద్ద సంఖ్యలో మోటర్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బహ్రెయిన్ జాతీయ పతాకాన్నీ, బహ్రెయిన్ రాజు ఫొటోనీ చేత పట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 300 మందికి పైగా మోటర్ సైక్లిస్టులతో ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









