అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదు
- December 21, 2021
వాషింగ్టన్: అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది.టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది.అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని..అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య 12 కు చేరింది. ఇది ఇలా ఉండగా.. ప్రపంచాన్ని దక్షిణాఫ్రికా వేరియంట్…వణికిస్తోన్న సంగతి తెలిసిందే. 89 దేశాల్లో కేసులు నమోదుకావడంతో…ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు…కఠిన అంక్షలు అమలు చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలు…లాక్డౌన్ తరహా నిబంధనలకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







