అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదు
- December 21, 2021
వాషింగ్టన్: అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది.టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది.అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని..అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య 12 కు చేరింది. ఇది ఇలా ఉండగా.. ప్రపంచాన్ని దక్షిణాఫ్రికా వేరియంట్…వణికిస్తోన్న సంగతి తెలిసిందే. 89 దేశాల్లో కేసులు నమోదుకావడంతో…ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు…కఠిన అంక్షలు అమలు చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలు…లాక్డౌన్ తరహా నిబంధనలకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









