ఏప్రిల్‌ 4న తెలంగాణకు కొత్త ఐటి పాలసీ ప్రకటించనున్న కెటిఆర్‌

- March 24, 2016 , by Maagulf
ఏప్రిల్‌ 4న తెలంగాణకు కొత్త ఐటి పాలసీ ప్రకటించనున్న కెటిఆర్‌

తెలంగాణకు కొత్త పాలసీని ఏప్రిల్‌ 4న ప్రకటించనున్నట్టు మంత్రి కెటిఆర్‌ ట్విట్టర్‌లోపేర్కొన్నారు. హెచ్‌ఐసిలో ఐటి పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్‌, మాన్యుఫ్యాక్టరింగ్‌ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, యానిమేషన్‌, గేమింగ్‌ రంగానికి కూడ ప్రత్యేక రాయితీలు ఉండేలాపాలసీ రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com