ఏప్రిల్ 4న తెలంగాణకు కొత్త ఐటి పాలసీ ప్రకటించనున్న కెటిఆర్
- March 24, 2016
తెలంగాణకు కొత్త పాలసీని ఏప్రిల్ 4న ప్రకటించనున్నట్టు మంత్రి కెటిఆర్ ట్విట్టర్లోపేర్కొన్నారు. హెచ్ఐసిలో ఐటి పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్, మాన్యుఫ్యాక్టరింగ్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, యానిమేషన్, గేమింగ్ రంగానికి కూడ ప్రత్యేక రాయితీలు ఉండేలాపాలసీ రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









