ఒమిక్రాన్ కు కూడా డెల్టా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నే ప్రకటించిన ఇండియా
- December 25, 2021
ఇండియా: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ను ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ ఖరారు చేసింది. ఇప్పటి వరకు డెల్టా వేరియంట్ కు పాటించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నే ఒమిక్రాన్ ట్రీట్మెంట్ కు వర్తిస్తాయని ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ సెక్రెటరీ శుక్రవారం తెలిపారు. ఇండియాలో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో విదేశాల నుంచి వచ్చిన 121 మంది ఉన్నారు.కొత్త వేరియంట్ కు రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చే గుణం ఉందని, దాంతోపాటు వ్యాప్తి గుణం అధికమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు, భౌతికదూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







