ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం
- December 27, 2021మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 47 రోజుల తర్వాత COVID-19 కారణంగా తొలి మరణం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్లో చివరి మరణం నవంబర్ 8, 2021 సోమవారం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,114కి చేరుకుంది. నవంబర్ 2021 లో రెండు మరణాలు నమోదు కాగా.. అక్టోబర్ 2021లో 15 మరణాలు నమోదు అయ్యాయి. ఒమన్ లో గత మూడు రోజుల్లో 121 కొత్త వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం 43, శుక్రవారం 31, శనివారం 47 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305,105 కు చేరింది. కాగా రికవరీ రేటు 98.4 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్