ఈ ఏడాది 1,520 ఫుడ్ కోర్టులకు నోటీసులు ఇచ్చిన దోహా మునిసిపాలిటీ
- December 28, 2021
ఖతార్: ఈ సంవత్సరం దోహా, పారిశ్రామిక ప్రాంతంలోని ఫుడ్ అవుట్లెట్లు, రిటైల్ షాపులపై దోహా మునిసిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం 36,917 తనిఖీ చేసింది. ఆహార నియంత్రణ 1990 చట్టం 8 ప్రకారం.. నిబంధనలు పాటించని 1,520 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. 177 ఆహార దుకాణాలను మూసి వేయించారు. ఇంకా 1,763 ఆహార నమూనాలు వాటి భద్రత, నిర్ణీత ప్రమాణాలను నిర్ధారించడానికి ల్యాబ్ కు పంపారు. ఈ విభాగం 2,763 అవుట్లెట్లలో ఆహార కార్మికులకు నిబంధనల పట్ల అవగాహన కల్పించింది. తనిఖీల్లో భాగంగా కార్నిచ్ ఫిష్ మార్కెట్లో 351 టన్నుల చేపలను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగానికి పనికిరాని 730 కిలోల చేపలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







