ప్రజారాజధానిగా అమరావతి నిర్మాణం: ఏ.పి ముఖ్యమంత్రి

- March 25, 2016 , by Maagulf
ప్రజారాజధానిగా అమరావతి నిర్మాణం: ఏ.పి ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం అనివార్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూ సమీకరణ పద్ధతిలో భూములు ఇచ్చారని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రజారాజధానిగా నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com