ప్రజారాజధానిగా అమరావతి నిర్మాణం: ఏ.పి ముఖ్యమంత్రి
- March 25, 2016
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం అనివార్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూ సమీకరణ పద్ధతిలో భూములు ఇచ్చారని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రజారాజధానిగా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







