మునిసిపాలిటీ కార్మికులకు అలవెన్సులు.!
- December 31, 2021
కువైట్ సిటీ: సివిల్ సర్వీస్ కమిషన్, ఫ్యునరల్ ఎఫైర్స్ (అంత్యక్రియల నిర్వహణ) శాఖ, మునిసిపల్ కార్మికులకు రిస్క్ అలవెన్సులు అందించాలని స్పష్టం చేసింది. కార్మికులకు కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా వుంటుందని ఈ నేపథ్యంలో వారికి అలవెన్స్ ఇవ్వాల్సి వుంటుందని సివిల్ సర్వీస్ కమిషన్ సూచించింది. గ్రేవ్ యార్డులు తవ్వేవారు, డెడ్ బాడీలకు స్నానం చేయించేవారు.. ఇలాంటివారు అలవెన్సులు అందుకునేందుకు అర్హులని సిఎస్సి పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







