మునిసిపాలిటీ కార్మికులకు అలవెన్సులు.!
- December 31, 2021
కువైట్ సిటీ: సివిల్ సర్వీస్ కమిషన్, ఫ్యునరల్ ఎఫైర్స్ (అంత్యక్రియల నిర్వహణ) శాఖ, మునిసిపల్ కార్మికులకు రిస్క్ అలవెన్సులు అందించాలని స్పష్టం చేసింది. కార్మికులకు కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా వుంటుందని ఈ నేపథ్యంలో వారికి అలవెన్స్ ఇవ్వాల్సి వుంటుందని సివిల్ సర్వీస్ కమిషన్ సూచించింది. గ్రేవ్ యార్డులు తవ్వేవారు, డెడ్ బాడీలకు స్నానం చేయించేవారు.. ఇలాంటివారు అలవెన్సులు అందుకునేందుకు అర్హులని సిఎస్సి పేర్కొంది.
తాజా వార్తలు
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?







