వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ
- January 02, 2022యూఏఈ: వ్యాక్సిన్ తీసుకోని వారిపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నిషేధం జనవరి 10 నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ & ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్పష్టం చేసింది. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కోవిడ్-19 బూస్టర్ డోస్ పొందవలసి వుంటుంది. వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారికి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?