క్రూజ్ ట్రిప్స్ ద్వారా వచ్చే వారికి ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసా
- January 02, 2022
రియాద్: క్రూజ్ షిప్ల ద్వారా దేశంలోకి వచ్చే విజిటర్స్ కోసం ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసాను సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ప్రారంభించింది. వీసా పొందాలనుకునే లబ్ధిదారులు MOFA ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.క్రూజ్ టిక్కెట్ను కొనుగోలు చేసిన తర్వాత వీసా దరఖాస్తును పూరించాలని సూచించింది. రెడ్ సీ డెవలప్మెంట్ కంపెనీ సహకారంతో ఈ సర్వీసును తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వీసా ప్రక్రియలు ప్రాసెస్ చేయబడతాయని, సౌదీ ఎంబసీ డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా వీసా జారీ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







