కువైట్ లో క్వారంటైన్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన
- January 09, 2022కువైట్ సిటీ: కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ క్వారంటైన్ విషయమై తాజాగా తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకోని వారికి వేర్వేరుగా క్వారంటైన్ పీరియడ్ ఉండాలనేది ఆ దేశ మంత్రిమండలి ఆలోచన. ఈ మేరకు తాజాగా భేటీ అయిన కేబినేట్ ప్రధానంగా క్వారంటైన్ విషయమై కీలక చర్చలు జరిపింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారిన పడితే 7 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుందని ప్రతిపాదించింది. అలాగే కేవలం ఒక్క డోసు టీకా తీసుకున్నవారితో పాటు అసలు వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే 14 రోజుల క్వారంటైన్ ఉంటాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై తర్వాతి కేబినేట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం