200 ఎంఎల్ కంటే తక్కువ పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు బ్యాన్
- January 10, 2022
మనామా: 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువ పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళను బహ్రెయిన్ బ్యాన్ చేసింది. ఈ మేరకు టెస్టింగ్ మరియు మిటియరాలజీ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటిళ్ళ తయారీ, పంపిణీ, ప్రీ-ప్యాక్డ్ ప్లాస్టిక్ బాటిళ్ళ ఎగుమతిని బ్యాన్ చేశారు. ఈ బాటిళ్ళను దేశంలోకి దిగుమతి చేయడానికి కూడా వీల్లేదు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!







