జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్
- January 11, 2022
కువైట్: కువైట్లోని భారత ఎంబసీ, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో ఏర్పాటు చేస్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటటలకు కువైట్ ఎంబసీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కమ్యూనిటీ మెంబర్స్ మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







