జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్
- January 11, 2022
కువైట్: కువైట్లోని భారత ఎంబసీ, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో ఏర్పాటు చేస్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటటలకు కువైట్ ఎంబసీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కమ్యూనిటీ మెంబర్స్ మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







