జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్

- January 11, 2022 , by Maagulf
జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్

కువైట్: కువైట్‌లోని భారత ఎంబసీ, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో ఏర్పాటు చేస్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటటలకు కువైట్ ఎంబసీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కమ్యూనిటీ మెంబర్స్ మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com