రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలు, ప్రొఫెట్ గ్రేవ్ సందర్శన నెలలో ఒకసారి అనుమతి
- January 11, 2022
రియాద్: నెల రోజుల వ్యవధితో రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు అలాగే ప్రొఫెట్ గ్రేవ్ (మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద) సందర్శనకు అనుమతివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ణయం తీసుకుంది. మొదటి అనుమతి అలాగే రెండో అనుమతికి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి వుండాలన్నది మినిస్ట్రీ తీసుకున్న తాజా నిర్ణయం. ప్రొఫెట్ గ్రేవ్ వద్దకు మహిళలకు అనుమతి లేదు. రవాద్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు మాత్రమే మహిళలకు అనుమతి వుంటుంది. ఐదు ఆబ్లిగేటరీ ప్రార్థనలకు (మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద) అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తవకల్నా యాప్ ద్వారా ఇమ్యూన్ హెల్త్ స్టేటస్ పొందినవారికే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









