రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలు, ప్రొఫెట్ గ్రేవ్ సందర్శన నెలలో ఒకసారి అనుమతి
- January 11, 2022
రియాద్: నెల రోజుల వ్యవధితో రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు అలాగే ప్రొఫెట్ గ్రేవ్ (మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద) సందర్శనకు అనుమతివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ణయం తీసుకుంది. మొదటి అనుమతి అలాగే రెండో అనుమతికి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి వుండాలన్నది మినిస్ట్రీ తీసుకున్న తాజా నిర్ణయం. ప్రొఫెట్ గ్రేవ్ వద్దకు మహిళలకు అనుమతి లేదు. రవాద్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు మాత్రమే మహిళలకు అనుమతి వుంటుంది. ఐదు ఆబ్లిగేటరీ ప్రార్థనలకు (మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద) అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తవకల్నా యాప్ ద్వారా ఇమ్యూన్ హెల్త్ స్టేటస్ పొందినవారికే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







