రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలు, ప్రొఫెట్ గ్రేవ్ సందర్శన నెలలో ఒకసారి అనుమతి
- January 11, 2022
రియాద్: నెల రోజుల వ్యవధితో రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు అలాగే ప్రొఫెట్ గ్రేవ్ (మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద) సందర్శనకు అనుమతివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ణయం తీసుకుంది. మొదటి అనుమతి అలాగే రెండో అనుమతికి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి వుండాలన్నది మినిస్ట్రీ తీసుకున్న తాజా నిర్ణయం. ప్రొఫెట్ గ్రేవ్ వద్దకు మహిళలకు అనుమతి లేదు. రవాద్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు మాత్రమే మహిళలకు అనుమతి వుంటుంది. ఐదు ఆబ్లిగేటరీ ప్రార్థనలకు (మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద) అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తవకల్నా యాప్ ద్వారా ఇమ్యూన్ హెల్త్ స్టేటస్ పొందినవారికే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







