రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకులు వచ్చే అవకాశం
- January 12, 2022
సౌదీ అరేబియా: రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్ర కోసం విదేశాల నుంచి యాత్రీకులు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మక్కాకి ఉమ్రా యాత్రీకుల్ని పంపించేందుకు వివిధ దేశాలు సన్నాహాలు చేస్తున్న దరిమిలా, అలా వచ్చేవారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, ఉజ్బెకిస్తాన్ మరియు లిబియా దేశాల నుంచి యాత్రీకులు పెద్ద సంఖ్యలో రానున్నారు. 201 లైసెన్సు పొందిన ఉమ్రా కంపెనీలు, యాత్రీకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









